![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 03:40 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పరిధిలోని ఉప్పల్ పహాడ్ గ్రామంలో మంగళవారం బస్సు దారికి మరమ్మత్తులు చేయించారు. గ్రామ సరిహద్దుల వరకు ప్రొక్లైనర్లతో రోడ్డుకు మ్మరమ్మతులు నిర్వహించారు. తన సొంత ఖర్చులతో ఈ మరమ్మత్తులు చేసినట్లు కాంగ్రెస్ నేత ఖలీల్ తెలిపారు. రహదారి ఇబ్బందితో బస్సు ఆగిపోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.