మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి

byసూర్య | Tue, Jul 09, 2024, 03:40 PM

కోదాడలో 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ పెద్ద చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభిస్తామన్నారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో కోదాడ ప్రజల కల సాకారం కానున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.50,000 విరాళం Wed, Feb 12, 2025, 12:56 PM
ఒత్తిడి లేకుండా చదివితేనే ఉత్తమ ఫలితాలు Wed, Feb 12, 2025, 12:51 PM
పిల్లల నిర్లక్ష్యం కారణంగా భార్యను చంపి, వృద్ధుడు ఆత్మహత్య Wed, Feb 12, 2025, 12:51 PM
ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి Wed, Feb 12, 2025, 12:50 PM
ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన..ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ Wed, Feb 12, 2025, 12:49 PM