మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి

byసూర్య | Tue, Jul 09, 2024, 03:40 PM

కోదాడలో 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ పెద్ద చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభిస్తామన్నారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో కోదాడ ప్రజల కల సాకారం కానున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM