ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యాయత్నం

byసూర్య | Tue, Jul 09, 2024, 03:39 PM

ఖమ్మం జిల్లాలో పొద్దుటూరు, బాణాపురం ఘటనలు మరువక ముందే రఘునాథపాలెం మండలం రజాబ్ అలీ నగర్ కు చెందిన మరో రైతు బోడ ప్రసాద్ (32) సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూమి విషయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తన భూమిని ఓ కానిస్టేబుల్ అతని కూతురి పేరుపై అక్రమంగా పట్టా చేయించాడని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


Latest News
 

తెలంగాణలో సీఎం మార్పు ఊహాగానమే.. టీపీసీసీ చీఫ్ స్పష్టీకరణ" Wed, Nov 12, 2025, 08:14 PM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ Wed, Nov 12, 2025, 08:12 PM
అక్కని ఇబ్బంది పెడుతున్నాడు అని.. బావను హత్య చేయబోయిన బావమరుదులు Wed, Nov 12, 2025, 08:03 PM
సీఎంగా రేవంత్ రెడ్డినే ఉంటారు: టీపీసీసీ చీఫ్ Wed, Nov 12, 2025, 07:53 PM
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి ఉత్తమ్ Wed, Nov 12, 2025, 07:52 PM