పోడు రైతులపై ఆటవీ శాఖ అధికారుల వేధింపులు ఆపాలి

byసూర్య | Tue, Jul 09, 2024, 11:48 AM

కోటపల్లి మండలంలో పోడు రైతులపై ఆటవీ శాఖ అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేయాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో చెన్నూర్ ఎల్డీవో రమేశ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాల్లో పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్ భూముల పేరుతో అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.


Latest News
 

పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM
కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం Sun, Oct 27, 2024, 04:36 PM