సీజనల్ వ్యాధులపై అవగాహన

byసూర్య | Tue, Jul 09, 2024, 11:47 AM

చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ సయ్యద్ నసీమ బేగం ఆధ్వర్యంలో సోమవారం సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి తొట్టెలను ఎప్పటికప్పుడుశుభ్రం చేసుకోవాలని, వేసవికాలంలో వాడిన కూలర్లలో నీరు తొలగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి, వైద్యశాఖ, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM