అయిజలో రోడ్డెక్కిన వృద్ధులు

byసూర్య | Tue, Jun 25, 2024, 03:20 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో వృద్ధులు పింఛన్ డబ్బులు రాలేదంటూ మంగళవారం రోడ్డెక్కారు. పాత బస్టాండు కూడలి వద్ద బైఠాయించారు. ఐదో తేదీలోగా చెల్లించాల్సిన పింఛన్ డబ్బులు నెలాఖరు కావస్తున్నా ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పింఛన్ డబ్బులు వేయకపోతే మరింత ఆందోళన చేస్తామన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM