మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యం

byసూర్య | Tue, Jun 25, 2024, 03:18 PM

అంతర్గత కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యమిస్తామని అయిజ మున్సిపల్ చైర్మన్ దేవన్న పేర్కొన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పదో వార్డులో ఆయన పర్యటించారు. వార్డుల పర్యటనలో భాగంగా సమస్యల పరిష్కారానికి పలు రకాల కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. తాగునీరు, సిసి రహదారులు, మురుగు కాలువలు తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM