మూడవ యూనిట్ కు త్వరలో మరమ్మత్తులు: ఉప ముఖ్యమంత్రి

byసూర్య | Tue, Jun 25, 2024, 03:11 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే గతంలో అగ్ని ప్రమాదం జరిగి పనిచేయకుండా పోయిన మూడవ యూనిట్ మరమ్మత్తుల కోసం టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అతి ముఖ్యమైందని దీని రక్షణకు చర్యలు చేపడతామని అన్నారు.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM