byసూర్య | Wed, Jun 19, 2024, 05:15 PM
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పానుగల్ మండలం మాధవరావు పల్లి ప్రాథమిక పాఠశాలను బుధవారం ఎంపీడీఓ కోటేశ్వర్, ఎం ఈ ఓ లక్ష్మణ్ నాయక్ సందర్శించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు శాతంను, మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని ఉపాధ్యాయులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎమ్ వీరస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.