మధ్యాహ్నం భోజనం పరిశీలించిన ఎంఈఓ

byసూర్య | Wed, Jun 19, 2024, 05:15 PM

కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పానుగల్ మండలం మాధవరావు పల్లి ప్రాథమిక పాఠశాలను బుధవారం ఎంపీడీఓ కోటేశ్వర్, ఎం ఈ ఓ లక్ష్మణ్ నాయక్ సందర్శించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు శాతంను, మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని ఉపాధ్యాయులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎమ్ వీరస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM