byసూర్య | Wed, Jun 19, 2024, 05:07 PM
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పరిధిలోని గాజులోని బావి తండా, నెమలి గుండు తండా, చిన్యా తండా, మర్రి గుంత తండాలో సారా తయారీ కేంద్రాలపై బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఏకకాలంలో దాడులు నిర్వహించి 1300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 34లీటర్ల నాటు సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని 8మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.