విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి

byసూర్య | Tue, Jun 18, 2024, 03:53 PM

కొమరం భీం జిల్లా సిర్పూర్ (టి) గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడా కాలనీకి చెందిన ఎల్ములే వరలక్ష్మి (12) ఇంట్లో ఉన్న కూలర్ తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. విద్యార్థిని సిర్పూర్ లోని కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. ఎల్ములే గజానన్ కు నలుగురు సంతానం కాగా వరలక్ష్మి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM