byసూర్య | Tue, Jun 18, 2024, 03:33 PM
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి , ఎంపిటిసి నాగభూషణం గౌడ్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్, రమేష్, సిద్దిరామి రెడ్డి, తోట రాజు, సాయాగౌడ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.