మెయిన్ రోడ్డుపై గుంతలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

byసూర్య | Tue, Jun 18, 2024, 03:31 PM

కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ మెయిన్ రోడ్ లో గల ఉన్న గుంతలను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి మంగళవారం తీసుకెళ్లగా వెంటనే స్పందించి గుంతలను పరిశీలించారు. గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, ఈ గుంతల సమస్యను మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ విజయ్ భాస్కర్ గౌడ్, పాత శివ కృష్ణమూర్తి, రామ్మోహన్, చాట్ల వంశీకృష్ణ, ఏఈ శంకర్ పాల్గొన్నారు.


Latest News
 

తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 02:49 PM
సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వాలు కృషి చేయాలి Sat, Oct 26, 2024, 02:24 PM
గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM
బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన Sat, Oct 26, 2024, 01:02 PM
పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM