ఫిర్యాదుదారునిపై హత్యాయత్నం చేసిన నిందితులు

byసూర్య | Tue, Jun 18, 2024, 03:30 PM

ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు నాగయ్యను గొంతుకోసి హత్యాయత్నం చేశారు. దివ్యాంగురాలైన నాగయ్య కూతురిపై గతంలో అత్యాచారం చేసిన 4గురు యువకులపై నాగయ్య ఫిర్యాదుతో కేసునమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఇద్దరు నిందితులు కోర్టులో కేసు ట్రాయల్ లో ఉండగానే నాగయ్యపై హత్యయత్నం చేయగా, గాయాలతో నాగయ్యను ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.


Latest News
 

పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM