మరణించిన గల్ఫ్ కుటుంబానికి సాయమందించిన బిజెపి ఎన్నారై సెల్

byసూర్య | Tue, Jun 18, 2024, 11:34 AM

మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన చందనగిరి శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణించడం తెలుసుకొని వారి పిల్లల చదువు కోసం 5000 రూపాయలు వంశీ గౌడ్ ఇచ్చారని పెనుకుల అశోక్ మంగళవారం పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గతంలో కూడా దుబాయిలో హాస్పిటల్లో నెలరోజుల పాటు ఉండి ఇంటికి వచ్చాక ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల మానసికంగా విరక్తి చెంది చనిపోవడం జరిగింది అన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM