స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి

byసూర్య | Mon, Jun 17, 2024, 03:19 PM

స్వర్ణగిరి ఆలయం ప్రారంభమై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆలయ ఛైర్మన్ మానేపల్లి రామారావు ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్వామి వారి కృపతో అతి తక్కువ సమయంలోనే వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. మురళీ కృష్ణ, గోపికృష్ణ పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM