ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు

byసూర్య | Mon, Jun 17, 2024, 03:13 PM

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ను విశ్వ హిందూ పరిషత్ నాయకులు కలిసారు. ఆదిలాబాద్ లోని ఆయన స్వగృహంలో సోమవారం ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీ గా గెలుపొందినందుకు పులా బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వి. హెచ్. పి జిల్లా అధ్యక్షులు బోండ్ల నారాయణ, ఉపాధ్యక్షులు శ్రీరామ్ శర్మ, సహాకార్యదర్శి రాజుల్వార్ దత్తాత్రేయ, నగర ఉపాధ్యక్షులు పట్టేపు సతీష్ పాల్గొన్నారు.


Latest News
 

ఇరాన్‌ పై దాడులకు సిద్దమౌతున్న ఇజ్రాయెల్ Wed, May 21, 2025, 05:02 PM
టర్కీ యాపిల్ దిగుమతిని నిలిపివేయాలి Wed, May 21, 2025, 04:59 PM
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.. Wed, May 21, 2025, 04:58 PM
ఆలయంలో ఎలాంటి ఆయుధాలను ఉంచలేదు Wed, May 21, 2025, 04:56 PM
సాంకేతిక లోపాలతో ల్యాండ్ ఐన జర్మనీ విమానం Wed, May 21, 2025, 04:53 PM