స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి

byసూర్య | Mon, Jun 17, 2024, 03:19 PM

స్వర్ణగిరి ఆలయం ప్రారంభమై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆలయ ఛైర్మన్ మానేపల్లి రామారావు ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్వామి వారి కృపతో అతి తక్కువ సమయంలోనే వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. మురళీ కృష్ణ, గోపికృష్ణ పాల్గొన్నారు.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM