byసూర్య | Mon, Jun 17, 2024, 03:11 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రం లోని ఐకెపి కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామలక్ష్మి (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సోమవారం కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆమె మృతి పట్ల ఐకేపీ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.