అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి

byసూర్య | Mon, Jun 17, 2024, 03:11 PM

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌ మండల కేంద్రం లోని ఐకెపి కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామలక్ష్మి (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సోమవారం కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆమె మృతి పట్ల ఐకేపీ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Latest News
 

మార్కెట్లో నకిలీ కరాచీ మెహందీలు.. రూ. 8 లక్షల విలువైన కోన్లు స్వాధీనం Thu, Jan 15, 2026, 08:15 PM
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్తగా 60 కోచ్‌లు Thu, Jan 15, 2026, 08:11 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ Thu, Jan 15, 2026, 07:37 PM
తెలంగాణలో కూడా జోరుగా కోడి పందేలు..! రూ.కోట్లల్లో బెట్టింగ్‌లు Thu, Jan 15, 2026, 07:33 PM
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల సంఖ్య పెంపు Thu, Jan 15, 2026, 07:30 PM