అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి

byసూర్య | Mon, Jun 17, 2024, 03:11 PM

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌ మండల కేంద్రం లోని ఐకెపి కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామలక్ష్మి (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సోమవారం కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆమె మృతి పట్ల ఐకేపీ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM