అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి

byసూర్య | Mon, Jun 17, 2024, 03:11 PM

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌ మండల కేంద్రం లోని ఐకెపి కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామలక్ష్మి (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సోమవారం కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆమె మృతి పట్ల ఐకేపీ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Latest News
 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 13, 2025, 06:42 AM
నామినేట్ పోస్టుల్లో మున్నూరు కాపులకు అన్యాయం Sat, Jul 12, 2025, 08:20 PM
కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నరు: హరీశ్ Sat, Jul 12, 2025, 08:15 PM
రెండు రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఆమోదం: కొండా సురేఖ Sat, Jul 12, 2025, 08:14 PM
త్వరలో కొత్త పార్టీ పెడుతాం: తీన్మార్ మల్లన్న Sat, Jul 12, 2025, 08:13 PM