అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ

byసూర్య | Mon, Jun 17, 2024, 02:21 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యేగా ప్రమాణస్వీకారానికి సంభందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు శ్రీగణేష్ వెల్లడించారు. దీనికి సంభందించిన ఏర్పాట్లను చూసుకోవాలని స్పీకర్ సూచించినట్లు తెలిపారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM