అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ

byసూర్య | Mon, Jun 17, 2024, 02:21 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యేగా ప్రమాణస్వీకారానికి సంభందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు శ్రీగణేష్ వెల్లడించారు. దీనికి సంభందించిన ఏర్పాట్లను చూసుకోవాలని స్పీకర్ సూచించినట్లు తెలిపారు.


Latest News
 

మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM
హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM
KTR సిగ్నల్: 14 తర్వాత రాష్ట్రంలో ఎవరు దూకుడుగా ఉంటారో గమనిస్తాం!” Sat, Nov 08, 2025, 11:17 PM
“జూబ్లీహిల్స్ రాజకీయ రణభూమి: టీడీపీ-బీజేపీ గ్యాప్ పెరుగుతోంది” Sat, Nov 08, 2025, 10:47 PM