అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ

byసూర్య | Mon, Jun 17, 2024, 02:21 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యేగా ప్రమాణస్వీకారానికి సంభందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు శ్రీగణేష్ వెల్లడించారు. దీనికి సంభందించిన ఏర్పాట్లను చూసుకోవాలని స్పీకర్ సూచించినట్లు తెలిపారు.


Latest News
 

తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానం.. ICRA నివేదిక Wed, May 21, 2025, 03:55 PM
ఘోర రోడ్డు ప్రమాదం,ముగ్గురు మృతి Wed, May 21, 2025, 03:49 PM
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు Wed, May 21, 2025, 03:47 PM
వర్షానికి కూలిన పెంకుటిల్లు.. బయటపడ్డ కుటుంబం Wed, May 21, 2025, 03:43 PM
పెళ్లిచేసుకుంటానని డాక్టర్‌ ని మోసం చేసిన డాక్టర్‌ Wed, May 21, 2025, 03:35 PM