జంతుబలిని నివారించండి

byసూర్య | Sun, Jun 16, 2024, 08:15 PM

మహ్మదాబాద్ మండల పరిధిలో జంతుబలిని నివారించాలని బిజెపి మండల నాయకులు కుర్వ కృష్ణ ఎస్సైని కోరారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ ఎస్ఐకి జంతుబలిని నివారించాలని వినతి పత్రం సమర్పించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ..గోవధ నిషేధం అమలులో ఉన్నందున మండల పరిధిలోని గ్రామాల్లో ఎక్కడైనా సరే ఆవులను, జంతువులను ముస్లింలు కోస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఐని ఆయన కోరారు.


Latest News
 

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. Sun, Jan 12, 2025, 09:50 PM
కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు Sun, Jan 12, 2025, 09:48 PM
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి Sun, Jan 12, 2025, 08:46 PM
రేపటి మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు Sun, Jan 12, 2025, 08:43 PM
శాంటినోస్‌ గ్లోబల్‌ స్కూల్‌ 8వ వార్సికోత్సవ వేడుకల్లో పాల్గొన సబితా ఇంద్రారెడ్డి Sun, Jan 12, 2025, 08:41 PM