ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని రైతుల డిమాండ్

byసూర్య | Sun, Jun 16, 2024, 08:13 PM

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని జాజాల - పోతారెడ్డిపల్లి గ్రామ శివారులో గల దుందుభి నది నుంచి సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆ గ్రామాల రైతులు ఆదివారం అధికారులను కోరారు. ఇసుక అక్రమ రవాణా ఆపకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కొండల్ రెడ్డి, స్వామి గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM