మొల్లమాంబ విగ్రహప్రతిష్టకు శంకుస్థాపన

byసూర్య | Sun, Jun 16, 2024, 07:17 PM

రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర మొల్లమాంబ విగ్రహా ప్రతిష్టకు ఆదివారం మిర్యాలగూడ కుమ్మరసంఘ ప్రతినిధులు భూమి పూజ చేశారు. సంఘ సభ్యులు వేణుబాబు, రాములు, రేణుబాబు, రామకృష్ణ మాట్లాడుతూ.. మొల్లమాంబ చరిత్ర భవిష్యత్తరాలకు తెలిసేలా ఆమె విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ లకు కృతజ్ఞతలు తెలిపి ఆషాడమాసంలో విగ్రహ ప్రతిష్ట చేపడుతామన్నారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM