ఉచిత మందుల పంపిణి సద్వినియోగం చేసుకోవాలి: జెవివి

byసూర్య | Sun, Jun 16, 2024, 07:15 PM

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు జనవిజ్ఞాన వేనిక ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత మందులను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాస రాజు అన్నారు. జెవివి మిర్యాలగూడ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ గోపాలం శివన్నారాయణ బృందం మూర్ఛ, పక్షవాతం, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్యపరీక్షలు జరిపి ఉచితమందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, లక్ష్మినారాయణ శర్మ, శ్రీనివాస్, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM