byసూర్య | Sun, Jun 16, 2024, 07:09 PM
నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను బొలెరో వాహనం ఢీకొట్టిన ఘనట మిర్యాలగూడ మండలం వేములపల్లిలో చోటుచేకుంది. ఆదివారం ఉదయం మలికంటి కలమ్మ(37) అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికలు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.