byసూర్య | Sat, Jun 01, 2024, 02:37 PM
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా హనుమాన్ దేవాలయంలో శనివారం ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో హనుమంతునికి చందన అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, బజ రంగ్ధల్ నాయకులతో హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజ రంగ్ దళ్, గోరక్షక్ ప్రముఖ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్, గాండ్ల శ్రీనివాస్, మధుసూదన్ గౌడ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.