byసూర్య | Sat, Jun 01, 2024, 09:46 AM
ఆత్యద్మిక సేవలో భాగంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం , కొండపోచమ్మ దేవాలయం నందు లక్ష్మీనరసింహస్వామి దేవుని చరిత్ర పుస్తకాలను భక్తులకు, స్థానికులకు పంపిణి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దైవ చింతనపై దృష్టి చాలించాలన్నారు.