ఏడుపాయల దుర్గాభవాని దేవాలయంలో పూజలు

byసూర్య | Fri, May 31, 2024, 10:33 AM

ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు.


Latest News
 

ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం Fri, Oct 18, 2024, 10:55 AM
శబరిమల వరకు మహా పాదయాత్ర Fri, Oct 18, 2024, 10:44 AM
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు Fri, Oct 18, 2024, 10:21 AM
తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM