byసూర్య | Wed, May 29, 2024, 11:40 AM
అతివేగంతో రెండు కార్లు ఢీకొన్న ఘటన చివ్వెంల మండలం గుంపుల హోటల్ రుద్ర విల్లాస్ వద్ద జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తేన్న క్రమంలో రెండు కార్లు ఢీకొనడంతో కారులో ఉన్నవారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగం దెబ్బతింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.