byసూర్య | Wed, May 29, 2024, 11:05 AM
హన్వాడ మండలం అయోధ్య నగర్ కు చెందిన సునీల్ అనే వ్యక్తి మహ్మదాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో మంగళవారం సాయంత్రం పోలీసుల సాయంతో అక్రమంగా తరలిస్తున్న 6 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు పౌరసరఫలాశాఖ డిటి ఆదిత్య గౌడ్ తెలిపారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.