అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

byసూర్య | Wed, May 29, 2024, 11:05 AM

హన్వాడ మండలం అయోధ్య నగర్ కు చెందిన సునీల్ అనే వ్యక్తి మహ్మదాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో మంగళవారం సాయంత్రం పోలీసుల సాయంతో అక్రమంగా తరలిస్తున్న 6 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు పౌరసరఫలాశాఖ డిటి ఆదిత్య గౌడ్ తెలిపారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM