అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

byసూర్య | Wed, May 29, 2024, 11:04 AM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి కృష్ణ, తుంగభద్ర నదీ జలాలతో పుణ్యస్నానం చేయించారు. అనంతరం వస్త్రాలంకరణ, నైవేద్యం, మహా మంగళహారతి, ప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వరుస కట్టారు.


Latest News
 

స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM
లక్ష్మి నగర్ కాలనీ, కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Fri, Oct 18, 2024, 04:30 PM