ఘోర రోడ్డు ప్రమాదం..

byసూర్య | Wed, May 29, 2024, 10:27 AM

ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా బతికి బయటపడ్డ ఘటన గండీడ్ మండల పరిధిలోని అంచన్పల్లి గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన గ్రామకార్యదర్శి మండల కేంద్రంలోని సమావేశానికి బయలుదేరారు. ఎదురుగా వచ్చే మరో కారు కార్యదర్శి కారును ఢీకొనగా ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.


Latest News
 

ఆదర్శ,కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి Fri, Oct 18, 2024, 02:44 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్ Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందాలి Fri, Oct 18, 2024, 02:33 PM
మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం Fri, Oct 18, 2024, 02:29 PM