24 నుంచి లక్ష మోదక గణపతి పూజా కార్యక్రమం

byసూర్య | Wed, May 29, 2024, 10:20 AM

పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు లక్ష మోదక గణపతి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ జ్యోతిర్వాస్య విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. మంగళవారం రాత్రి గణపతి ఆలయంలో నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


Latest News
 

గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి Fri, Oct 18, 2024, 12:16 PM
మూసీపై నేడు కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ Fri, Oct 18, 2024, 11:57 AM
ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు Fri, Oct 18, 2024, 11:52 AM
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం Fri, Oct 18, 2024, 10:55 AM