ఘనంగా కౌరంపల్లి మైసమ్మ జాతర మహోత్సవాలు

byసూర్య | Tue, May 28, 2024, 07:08 PM

నారాయణపేట మండలం సింగారం గ్రామ శివారులోని కౌరంపల్లి మైసమ్మ జాతర మహోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ సేవ, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేళాతాళలతో సింగారం గ్రామం నుంచి భారీ ఎత్తున మహిళలు భక్తిశ్రద్దలతో బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి మైసమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రదక్షిణలు చేసి, కోళ్లతో నైవేధ్యాలను సమర్పించారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM