షీ టీమ్ పై ప్రయాణికులకు అవగాహన

byసూర్య | Tue, May 28, 2024, 07:07 PM

మహిళలకు రక్షణగా షీ టీమ్ ఉంటుందని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మంగళవారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు షీ టీమ్ ఓని అవగాహన కల్పించారు. ఆకతాయిల నుండి వేధింపులకు గురైతే షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వాటి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఫిర్యాదును నేరుగా లేదా 8712670398 నంబర్ ద్వారా చేయవచ్చని సూచించారు. మహిళలు, విద్యార్థులు అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


Latest News
 

నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత Sun, Oct 20, 2024, 12:27 PM
హైడ్రా మరో కీలక ప్రకటన Sun, Oct 20, 2024, 12:09 PM
హరీశ్ రావు సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా: మంత్రి జూపల్లి Sun, Oct 20, 2024, 12:05 PM
రైతు భరోసా పై బీఆర్ఎస్ నేడు నిరసనకు పిలుపు Sun, Oct 20, 2024, 11:38 AM
సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూలిన చింత చెట్టు Sun, Oct 20, 2024, 11:20 AM