పల్లెల్లో జోరుగా కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల జాతర

byసూర్య | Mon, May 27, 2024, 07:10 PM

రెండు నెలల నుంచి గ్రామాల్లో కూలీలు ఎండలను సైతం లెక్క చేయకుండా కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలో మొత్తం 10, 425 మంది కూలీలు ఉండగా ఇందులో 5, 116 మంది పురుషులు, 5, 309 మంది స్త్రీలు. స్త్రీలు పురుషులు కలిసి మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు 4 వేల మంది వరకు ఉపాధి హామీ పనులకు ప్రతి రోజూ హాజరు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM