యాసంగిలో విత్తనాల ఎంపిక విత్తనాల కొనుగోలులో అవగాహన

byసూర్య | Mon, May 27, 2024, 07:09 PM

ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల రైతులకు సోమవారం యాసంగిలో విత్తనాల ఎంపిక, విత్తనాల కొనుగోలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయ విస్తరణ అధికారి రాజాగౌడ్ మాట్లాడుతూ. రైతులు ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ ఉన్న డీలర్ ద్వారానే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మితే తీసుకోకూడదని, రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM