దుబాయ్ రోడ్డు ప్రమాదంలో తాడ్వాయి వాసి మృతి

byసూర్య | Mon, May 27, 2024, 07:07 PM

తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన దాసరి నర్సింలు (41) ఉపాధి కోసం మస్కట్ వెళ్లి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని గ్రామస్థులు సోమవారం తెలిపారు. ఉపాధి కొరకు నెల రోజుల క్రితం మస్కట్ వెళ్లాడని, రోడ్డు ప్రమాదం జరిగి 12 రోజులు కావస్తున్నా మృతదేహం స్వదేశానికి రాలేదని, కడసారి చూపు కోసం నర్సింలు మృతదేహన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM