బీభత్సం సృష్టించిన గాలివాన..

byసూర్య | Mon, May 27, 2024, 07:06 PM

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్త్ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. కొయ్యగుట్ట సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు ధ్వంసం అయింది. ఈదురుగాలులకు పెట్రోల్ బంక్ షెడ్ కూలిపోయింది. బొర్లం గ్రామంలో 15 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM