నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు: ఏ ఓ

byసూర్య | Mon, May 27, 2024, 06:39 PM

నాగర్ కర్నూల్ మండలంలోని విత్తన ఎరువులు మరియు పురుగుమందుల డీలర్లు అందరికీ నాగర్ కర్నూల్ డివిజన్ సహాయ సంచాలకులు రమేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి పి నర్మదా నిర్వహించారు. పత్తి విత్తనాలు అమ్మకాల్లో పాటించవలసిన గమనికలు అదే విధంగా, ఎలాంటి నకిలీ విత్తనాలు అమ్మకాలు చేయకుండా సూచనలు చేశారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM