byసూర్య | Mon, May 27, 2024, 06:39 PM
నాగర్ కర్నూల్ మండలంలోని విత్తన ఎరువులు మరియు పురుగుమందుల డీలర్లు అందరికీ నాగర్ కర్నూల్ డివిజన్ సహాయ సంచాలకులు రమేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి పి నర్మదా నిర్వహించారు. పత్తి విత్తనాలు అమ్మకాల్లో పాటించవలసిన గమనికలు అదే విధంగా, ఎలాంటి నకిలీ విత్తనాలు అమ్మకాలు చేయకుండా సూచనలు చేశారు.