ప్రజావాణికి 9 ఫిర్యాదులు ; ఎస్పీ

byసూర్య | Mon, May 27, 2024, 06:36 PM

నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో 9 ఫిర్యాదులు అందినట్లు సోమవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులతో స్వయంగా వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు విద్యార్థులను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. న్యాయం చేయాలని 7, భూమి పంచాయతీ పై 2ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM