byసూర్య | Mon, May 27, 2024, 07:12 PM
జుక్కల్ నియోజకవర్గం ఏర్పడిన నుండి ఇప్పటివరకు మంత్రి పదవి రాలేదని అందరూ ప్రస్తుత ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంత్ రావు కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కొండ గంగాధర్, రామ్ పటేల్ సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు విద్యావంతుడునీ మంత్రి పదవి ఇచ్చినట్లయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.