మెడిసిటీ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ లో ఉచిత వైద్యశిబిరం

byసూర్య | Thu, Oct 24, 2024, 07:10 PM

మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీ వద్ద మెడిసిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు, చెవి, ముక్కు, గొంతు, వరిబీజము, బీజకుట్టు, గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింగం ఆంజనేయులు, సెక్రటరీ శోభారాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM