దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ

byసూర్య | Thu, Oct 24, 2024, 07:09 PM

దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు సేవలు మెరుగుపరిచిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో రైల్వే సేవల విస్తరణపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM