ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

byసూర్య | Mon, May 27, 2024, 06:23 PM

నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ యోగేశ్ గౌతమ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను నేరుగా బాధితులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM