జడ్చర్లలో కందుకూరి వీరేశలింగం వర్ధంతి

byసూర్య | Mon, May 27, 2024, 06:33 PM

జడ్చర్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం సంస్కార భారతి కార్యాలయంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్కార భారతి సభ్యుడు గోనెల రాధాకృష్ణ మాట్లాడుతూ వితంతు మహిళల జీవితంలో వెలుగులు తీసుకొచ్చిన సంఘసంస్కర్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి, గోపాల్ గౌడ్, మహిళలు పాల్గొన్నారు.


Latest News
 

సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య Fri, Oct 25, 2024, 11:14 AM
నేడు సింగరేణి కార్మికులకు పండగ బోనస్ Fri, Oct 25, 2024, 11:02 AM
తిరుపతి రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు Fri, Oct 25, 2024, 10:31 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి Fri, Oct 25, 2024, 10:23 AM
మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM