నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

byసూర్య | Mon, May 27, 2024, 06:09 PM

జులై ఒకటి నుండి అమలు కానున్న నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫిరెన్స్ హాలులో జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నూతన చట్టాలు అమలు చేస్తున్న నేపథ్యంలో కేసులలో దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన విధానాలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని చెప్పారు. డిఎస్పీలు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM