రమాబాయి వర్ధంతి వేడుకలు

byసూర్య | Mon, May 27, 2024, 06:08 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర రమాబాయి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు నగర్ దొడ్డి వెంకట రాములు, దండోరా ఆంజనేయులు, మెడికల్ తిరుమల్ రెడ్డి, మారెప్ప, రంగు మద్దిలేటి, స్వామిదాసు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM