byసూర్య | Mon, May 27, 2024, 06:06 PM
మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం దేశాయి పల్లి కి చెందిన అనెమోని శ్రీను ట్రాక్టర్ తో మంగంపేట నుంచి ముకర్లబాదు వైపు వస్తుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కిందపడటంతో ట్రాక్టర్ పై గల అంజిలమ్మ అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు గాయాలయ్యాయి ఈ విషయమై మహమ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.