ట్రాక్టర్ బోల్తా మహిళ మృతి

byసూర్య | Mon, May 27, 2024, 06:06 PM

మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం దేశాయి పల్లి కి చెందిన అనెమోని శ్రీను ట్రాక్టర్ తో మంగంపేట నుంచి ముకర్లబాదు వైపు వస్తుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కిందపడటంతో ట్రాక్టర్ పై గల అంజిలమ్మ అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు గాయాలయ్యాయి ఈ విషయమై మహమ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM