విత్తనాల దుకాణాలను తనిఖీ నిర్వహించిన మండల వ్యవసాయాధికారి

byసూర్య | Mon, May 27, 2024, 06:05 PM

మాగనూరు మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను మండల విద్యాధికారి సుదర్శన్ గౌడ్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా డీలర్ల స్టాకు రికార్డులు, బిల్ బుక్కులు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలతో పాటు, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పర్మిషన్ ఉన్న కంపెనీ నుండి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని డిలర్లకు సూచించారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM